Exclusive

Publication

Byline

అక్షయ తృతీయకు 122 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు ప్రకటించిన కంపెనీ.. 5 శాతానికి పైగా పెరిగిన స్టాక్

భారతదేశం, మే 5 -- ్రముఖ జ్యువెలరీ కంపెనీలలో ఒకటైన పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, అక్షయ తృతీయ నాడు సుమారు 122 కిలోల బంగారాన్ని విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు నివేదిక సమర్పించింది. దీని తర్వాత దాని ష... Read More


మీ భాగస్వామితో కలిసి ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి.. మంచి రాబడి పొందుతారు!

భారతదేశం, మే 4 -- ాలా మంది వివాహిత జంటలు తమ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆదాయం సంపాదించాలని కోరుకుంటారు. మీరు కూడా అందుకోసం చూస్తుంటే.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు నెల నెలా మంచి ఆదాయా... Read More


కోహినూర్ వజ్రం భారత్ తిరిగి వస్తుందా? బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్

భారతదేశం, మే 4 -- ్రిటన్ మహారాణి కిరిటంలో ఉన్న కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినదని అందరికీ తెలుసు. కానీ ఇది భారత్ దగ్గర మాత్రం లేదు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ ఉంది. చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ... Read More


వేసవి వేడికి ఏసీలో మంటలు.. సురక్షితంగా ఉండటానికి సూచనలు

భారతదేశం, మే 4 -- ేడి నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ వేసవి తారాస్థాయికి చేరుకునే కొద్దీ ఏసీతో అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా పెరుగుతుందని మనం మర్చిపోకూడదు. అజాగ్రత... Read More


బడ్జెట్ రెడీగా చేసుకోండి.. హోండా నుంచి రానున్న మూడు ఎస్‌యూవీలు!

భారతదేశం, మే 4 -- ారత ఆటోమెుబలై మార్కెట్‌లో ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాటా 50 శాతానికి పైగా ఉంది. ఈ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా దేశ... Read More


ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి.. దిల్లీ నుంచి వెళ్లిన విమానం దారి మళ్లింపు

భారతదేశం, మే 4 -- ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. అనంతరం ఎయిరిండియా విమానాన్ని అబుదాబికి దారి మళ్లించారు. ఈ విమానం దిల్లీ నుంచి టెల్ అవీవ్ నగరం వెళ్తో... Read More


త్వరలో మార్కెట్‌లోకి రానున్న అప్డేట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశం, మే 4 -- టీవీఎస్ ఐక్యూబ్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో లభిస్తుంది. ప్రస్తుతం ఐక్యూబ్ ఇ-స్కూటర్ దేశీయ మార్కెట్లో బ్యాటరీ ప్యాక్‌ను బట్టి 5 వే... Read More


చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? కేదార్‌నాథ్‌లో వాతావరణం ఎలా ఉంది?

భారతదేశం, మే 4 -- ార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో మే 5 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడి... Read More


ఇక స్కైప్‌కు వీడ్కోలు.. పాపులర్ వీడియో కాలింగ్ సర్వీస్ మే 5న శాశ్వతంగా క్లోజ్!

భారతదేశం, మే 4 -- ాదాపు 20 ఏళ్ల నాటి పాపులర్ వీడియో కాలింగ్ సర్వీస్ స్కైప్ ఇప్పుడు శాశ్వతంగా మూతపడనుంది. ఇంటర్నెట్ ప్రారంభ యుగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన స్కైప్‌న... Read More


టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ బైక్.. లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్, ధర రూ.60 వేల లోపు నుంచి స్టార్ట్

భారతదేశం, మే 4 -- ారతదేశంలో బడ్జెట్ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్ కొన్నేళ్లుగా హీరో స్ప్లెండర్ ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు టీవీఎస్ ఈ పోటీని ఆసక్తికరంగా మార్చింది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ తీసుకొచ్చింద... Read More